ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై అధికారుల దాడులు - latest news of natusara centers

తూర్పుగోదావరి జిల్లా మండపేట శివార్లో పోలీసులు దాడులు నిర్వహించారు. 20 లీటర్ల నాటుసారా, ఒక మోటారు సైకిల్​ను స్వాధీనం చేసుకున్నారు.

నాటుసారా స్థావరాలపై అధికారుల ఆకస్మిక దాడులు
నాటుసారా స్థావరాలపై అధికారుల ఆకస్మిక దాడులు
author img

By

Published : Apr 28, 2020, 10:56 PM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేట శివారులోని బైపాస్ రోడ్డులో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 20 లీటర్ల నాటుసారా తరలించడానికి ఉపయోగించే మోటార్ సైకిల్​ను అధికారులు సీజ్ చేశారు. ఆలమూరు ఎక్సైజ్ సిఐ వై.పట్టాభి రామయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిపిన వేర్వేరు దాడుల్లో 20 లీటర్ల నాటుసారా, తరలించడానికి ఉపయోగించే మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా మండపేట శివారులోని బైపాస్ రోడ్డులో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 20 లీటర్ల నాటుసారా తరలించడానికి ఉపయోగించే మోటార్ సైకిల్​ను అధికారులు సీజ్ చేశారు. ఆలమూరు ఎక్సైజ్ సిఐ వై.పట్టాభి రామయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిపిన వేర్వేరు దాడుల్లో 20 లీటర్ల నాటుసారా, తరలించడానికి ఉపయోగించే మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి

దేశంలో కరోనా విజృంభణ-30వేలకు చేరువలో కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.