ETV Bharat / state

మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు పిఠాపురం ఎమ్మెల్యే - pithapuram mla dhorababu

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కరోనా బారిన పడ్డారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను ప్రత్యేక హెలికాప్టర్​లో బెంగళూరుకు తరలించారు.

Pithapuram MLA went to Bangalore for better treatment
మెరుగైన చికిత్స కోసం బెంగళూరకు పిఠాపురం ఎమ్మెల్యే
author img

By

Published : Sep 6, 2020, 4:06 PM IST

మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు పిఠాపురం ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శాసనసభ్యుడు పెండెం దొరబాబు... రెండు రోజుల క్రితం అనారోగ్యంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నిర్థరణ పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్​గా ఫలితం వచ్చింది.

ఈ క్రమంలో దొరబాబును కాకినాడలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స అవసరమన్న వైద్యుల సూచనతో దొరబాబును కాకినాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో బెంగళూరు తరలించారు. ఆయన వెంట కుటుంబీకులూ వెళ్లారు.

ఇదీ చూడండి:

మీ అప్పుల తిప్పల కోసం రైతుల ప్రాణాలకే ముప్పు తెస్తారా?: యనమల

మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు పిఠాపురం ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శాసనసభ్యుడు పెండెం దొరబాబు... రెండు రోజుల క్రితం అనారోగ్యంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నిర్థరణ పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు పాజిటివ్​గా ఫలితం వచ్చింది.

ఈ క్రమంలో దొరబాబును కాకినాడలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స అవసరమన్న వైద్యుల సూచనతో దొరబాబును కాకినాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో బెంగళూరు తరలించారు. ఆయన వెంట కుటుంబీకులూ వెళ్లారు.

ఇదీ చూడండి:

మీ అప్పుల తిప్పల కోసం రైతుల ప్రాణాలకే ముప్పు తెస్తారా?: యనమల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.