ETV Bharat / state

అచ్చెన్నాయుడిని విడిచిపెట్టాలి: దళితుల ఆందోళన

author img

By

Published : Jun 13, 2020, 12:10 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులోని దళితులు అచ్చెన్నాయుడుని విడిచిపెట్టాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. అదే విధంగా స్థానిక అంబేడ్కర్​​ విగ్రహానికి పూలమాలలు వేసి, నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్​ రాజా వినతి పత్రం అందజేశారు.

people protest at east godavari district
అచ్చెన్నాయుడుని విడిచిపెట్టాలని దళితుల ఆందోళన
people protest at east godavari district
అచ్చెన్నాయుడుని విడిచిపెట్టాలని దళితుల ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గ పరిధిలో... అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా దళితులు ఆందోళనకు దిగారు. స్థానిక నియోజక వర్గ తెదేపా ఇంచార్జ్​ వరుపుల రాజా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక అంబేడ్కర్​​ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అచ్చెన్నాయుడిని విడిచి పెట్టాలని కోరుతూ విగ్రహానికి రాజా వినతిపత్రం అందజేశారు.

ఇవీ చూడండి:తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు

people protest at east godavari district
అచ్చెన్నాయుడుని విడిచిపెట్టాలని దళితుల ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గ పరిధిలో... అచ్చెన్నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా దళితులు ఆందోళనకు దిగారు. స్థానిక నియోజక వర్గ తెదేపా ఇంచార్జ్​ వరుపుల రాజా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక అంబేడ్కర్​​ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అచ్చెన్నాయుడిని విడిచి పెట్టాలని కోరుతూ విగ్రహానికి రాజా వినతిపత్రం అందజేశారు.

ఇవీ చూడండి:తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.