వరద ధాటికి సీతానగరం ప్రజల నరకయాతన
Godavari floods: వరద ధాటికి సీతానగరం ప్రజల నరకయాతన - తూర్పుగోదావరిలో వరదలకు ప్రజల ఇబ్బందులు
Floods: గతంలో ఎన్నడూ లేనంతగా వరదలు రావడంతో, నరకయాతన అనుభవిస్తున్నామని.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ములకల్లంక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వరద ఉద్ధృతి తగ్గడంతో తమ ఇళ్లలకు చేరుకుంటున్న బాధితులు.. ఆస్తి, పంట నష్టాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు.
![Godavari floods: వరద ధాటికి సీతానగరం ప్రజల నరకయాతన people suffer with floods in east godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15882087-267-15882087-1658378748840.jpg?imwidth=3840)
వరద ధాటికి ప్రజల నరకయాతన
వరద ధాటికి సీతానగరం ప్రజల నరకయాతన