ETV Bharat / state

విద్యుత్ ఉపకేద్రం వద్ద ప్రజల నిరసన - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలోని పోతవరం, గణేష్ నగర్ దగ్గర ఎనిమిది నెలలుగా నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ... పి.గన్నవరంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద శుక్రవారం రాత్రి ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ మేరకు, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని ట్రాన్స్​కో, ఏఈ జీవి ఆచార్యులు ప్రజలకు వివరించారు.

people protest at east godavari power sub office
తూర్పుగోదావరి జిల్లాలోని విద్యుత్ ఉపకేద్రం వద్ద ప్రజల నిరసన
author img

By

Published : Jun 6, 2020, 11:07 AM IST

తూర్పుగోదావరి జిల‌్లా పి.గన్నవరంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద శుక్రవారం రాత్రి ప్రజలు నిరసనకు దిగారు. స్థానిక జిల్లాలోని పోతవరం, గణేష్ నగర్ వద్ద 8 నెలలుగా నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారుల తీరుపై, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‌అదేవిధంగా... సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో... సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నామని, ట్రాన్స్​కో ఏఈ, జీవి ఆచార్యులు ఆందోళనకారులకు వివరించారు.

తూర్పుగోదావరి జిల‌్లా పి.గన్నవరంలోని విద్యుత్ ఉపకేంద్రం వద్ద శుక్రవారం రాత్రి ప్రజలు నిరసనకు దిగారు. స్థానిక జిల్లాలోని పోతవరం, గణేష్ నగర్ వద్ద 8 నెలలుగా నెలకొన్న విద్యుత్ సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారుల తీరుపై, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‌అదేవిధంగా... సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో... సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటున్నామని, ట్రాన్స్​కో ఏఈ, జీవి ఆచార్యులు ఆందోళనకారులకు వివరించారు.

ఇవీ చూడండి

ప్రేమలో పడి అవకాశాలు వదులుకున్న ఆర్తి అగర్వాల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.