ETV Bharat / state

నేడు కాకినాడలో జనసేన అధినేత పవన్ దీక్ష

author img

By

Published : Dec 12, 2019, 3:22 AM IST

కాకినాడ వేదికగా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీక్షకు దిగనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష కొనసాగనుంది.

pawan-deeksha-in-kakinada-to-support-farmers
pawan-deeksha-in-kakinada-to-support-farmers


రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ కాకినాడలో ఇవాళ జనసేన జనసేన అధినేత దీక్షకు దిగనున్నారు. 'రైతు సౌభాగ్య దీక్ష' పేరుతో నిర్వహిస్తున్న ఈ దీక్ష... జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో...... ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగునుంది. ధాన్యానికి గిట్టుబాటు ధర సహా...... రైతు భరోసా పథకాన్ని కులాలకు అతీతంగా అర్హులందరికీ వర్తింపజేయడం వంటి డిమాండ్లతో పవన్ దీక్ష చేపడుతున్నారు. అధినేత నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడు కాకినాడలో జనసేన అధినేత దీక్ష

ఇదీ చదవండి : ఏపీకి రూ.33వేల కోట్ల నిధులిచ్చాం: కేంద్ర హోంశాఖ


రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ కాకినాడలో ఇవాళ జనసేన జనసేన అధినేత దీక్షకు దిగనున్నారు. 'రైతు సౌభాగ్య దీక్ష' పేరుతో నిర్వహిస్తున్న ఈ దీక్ష... జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో...... ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగునుంది. ధాన్యానికి గిట్టుబాటు ధర సహా...... రైతు భరోసా పథకాన్ని కులాలకు అతీతంగా అర్హులందరికీ వర్తింపజేయడం వంటి డిమాండ్లతో పవన్ దీక్ష చేపడుతున్నారు. అధినేత నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నేడు కాకినాడలో జనసేన అధినేత దీక్ష

ఇదీ చదవండి : ఏపీకి రూ.33వేల కోట్ల నిధులిచ్చాం: కేంద్ర హోంశాఖ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.