ETV Bharat / state

వృద్ధురాలు అనుమానాస్పద మృతి - చెముడులంకలో గుర్తు తెలియని వృద్ధురాలు అనుమానాస్పద మృతి

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంకలోని ఏటిగట్టుపై గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెంది పడి ఉంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆలమూరు సబ్ ఇన్​స్పెక్టర్ వి.సుభాకర్, సీఐ కె. మంగాదేవి దర్యాప్తు చేశారు. మృతురాలు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉంటారు.. అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతురాలికి సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉంటుందని అంచనా వేశారు. ఆమె కుడి చేతిపై దేవి అని పచ్చ బొట్టు ఉందని తెలిపారు.

old-women-died-in-chemudulanka
వృద్ధురాలు అనుమానాస్పద మృతి
author img

By

Published : Feb 13, 2020, 2:07 PM IST

వృద్ధురాలు అనుమానాస్పద మృతి

వృద్ధురాలు అనుమానాస్పద మృతి

ఇదీ చదవండి:

గ్యాస్ ట్యాంకర్ లీక్... ఎన్​హెచ్ 16పై భారీగా నిలిచిన ట్రాఫిక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.