ETV Bharat / state

సాంకేతికతతోనే ఇసుక సరఫరా: కొండేటి - పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు

ప్రభుత్వం సాంకేతికతను వినియోగించి లోపాలకు తావు లేకుండా ఇసుకను సరఫరా చేస్తోందని... తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు చెప్పారు.

mla chittibabu sand reach opening in p.gannavaram
ఇసుక రీచ్ ఓపెన్ చేస్తున్న ఎమ్మెల్యే చిట్టిబాబు
author img

By

Published : Dec 8, 2019, 2:21 PM IST

ఇసుక రీచ్ ఓపెన్ చేస్తున్న ఎమ్మెల్యే చిట్టిబాబు

అవినీతికి ఆస్కారం లేకుండా సాంకేతికతను ఉపయోగించి ప్రభుత్వం ఇసుక సరఫరా చేస్తోందని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు చెప్పారు. పి. గన్నవరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓపెన్ ఇసుక రీచ్ ను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇసుక రీచ్ ఓపెన్ చేస్తున్న ఎమ్మెల్యే చిట్టిబాబు

అవినీతికి ఆస్కారం లేకుండా సాంకేతికతను ఉపయోగించి ప్రభుత్వం ఇసుక సరఫరా చేస్తోందని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు చెప్పారు. పి. గన్నవరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓపెన్ ఇసుక రీచ్ ను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇవీ చదవండి

ఈ నెల 26న సీఎం కడప పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన

Intro:యాంకర్ వాయిస్
ప్రభుత్వం సాంకేతికతను వినియోగించి లోపాలకు తావులేని కాకుండా ప్రభుత్వం సరఫరా చేస్తుందని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు పి గన్నవరం లో ప్రభుత్వం మంజూరు చేసిన ఓపెన్ ఇసుక రీచ్ అను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు నియోజకవర్గంలో లో పలు రీచ్ లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:ఎమ్మెల్యే శాండ్విచ్



Conclusion:ఎమ్మెల్యే ఇసుక రీచ్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.