అవినీతికి ఆస్కారం లేకుండా సాంకేతికతను ఉపయోగించి ప్రభుత్వం ఇసుక సరఫరా చేస్తోందని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు చెప్పారు. పి. గన్నవరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓపెన్ ఇసుక రీచ్ ను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇవీ చదవండి