ETV Bharat / state

బాణాసంచా బాధితులకు ఎంపీ వంగా గీత పరామర్శ - వంగా గీత  పరామర్శించారు

తూర్పుగోదావరి జిల్లా మేడిపాడులో జరిగిన ఘటనలో గాయపడిన వారిని కాకినాడ ఎంపీ వంగా గీత  పరామర్శించారు.

బాణాసంచా బాధితులను పరామర్శించిన ఎంపీ వంగా గీత
author img

By

Published : Oct 1, 2019, 4:59 PM IST

బాణాసంచా బాధితులను పరామర్శించిన ఎంపీ వంగా గీత

సోమవారం తూర్పుగోదావరి జిల్లా మేడపాడు బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. కాకినాడలోని ప్రైవేట్​ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఎంపీ వంగా గీత మంగళవారం క్షతగాత్రులను పరామర్శించారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రమాదం సంభవించిన దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు. గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

బాణాసంచా బాధితులను పరామర్శించిన ఎంపీ వంగా గీత

సోమవారం తూర్పుగోదావరి జిల్లా మేడపాడు బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది గాయపడ్డారు. కాకినాడలోని ప్రైవేట్​ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఎంపీ వంగా గీత మంగళవారం క్షతగాత్రులను పరామర్శించారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ప్రమాదం సంభవించిన దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు. గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి :

సామర్లకోటలో పేలుడు-ముగ్గురి పరిస్థితి విషమం

Intro:నోట్: దీనికి సంబంధించిన స్క్రిప్ట్ ఎఫ్ టీ పీ ద్వారా పంపాను పరిశీలించగలరు.

ap_cdp_41_01_jateya_udyanavanam_advanam_pkg_ap10041
place: proddatur
reporter: madhusudhan


Body:ఆ


Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.