ETV Bharat / state

కలెక్టర్ కార్యాలయం వద్ద పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి - తూర్పుగోదావరిలో ఆత్మహత్యా యత్నం వార్తలు

తన ఇద్దరు పిల్లలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడో ఓ వ్యక్తి. అప్రమత్తమైన పోలీసులు వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగింది.

family suicide attempts at collector office
కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కుటుంబం
author img

By

Published : Jun 15, 2020, 10:34 PM IST

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట కాకినాడలోని మధురా నగర్ ‌ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన 5ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తెతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. ఔట్ ‌పోస్టు వద్ద ఉన్న పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట కాకినాడలోని మధురా నగర్ ‌ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన 5ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తెతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. ఔట్ ‌పోస్టు వద్ద ఉన్న పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: తూర్పుగోదావరి కలెక్టరేట్​ ఎదుట కళాకారుల వినూత్న నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.