ETV Bharat / state

మేడపైన పువ్వులు కోస్తూ... జారి పడి మహిళ మృతి

మేడపైన పువ్వులు కోస్తుండగా మహిళ జారి కింద పడింది. అదే సమయంలో ఆ మహిళపై పిట్టగోడ కూలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని గొల్లలమెట్ట వీధిలో ఈ విషాదం జరిగింది.

author img

By

Published : May 14, 2020, 3:15 PM IST

lady unexpecedly fell from house terrace and died in eleswaram mandal
పువ్వులు కోస్తూ కింద పడి... అదే సమయంలో పిట్టగోడ కూలి మహిళ మృతి

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం గొల్లలమెట్ట వీధిలో విషాదం జరిగింది. బంటుపల్లి సత్యవేణి (46) మేడపైన పువ్వులు కోస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడింది. అదే సమయంలో పిట్టగోడ కూలి ఆమెపై పడింది.

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సత్యవేణి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రస్తుతం మృతురాలి భర్త దుబాయ్​లో ఉన్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం గొల్లలమెట్ట వీధిలో విషాదం జరిగింది. బంటుపల్లి సత్యవేణి (46) మేడపైన పువ్వులు కోస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడింది. అదే సమయంలో పిట్టగోడ కూలి ఆమెపై పడింది.

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన సత్యవేణి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రస్తుతం మృతురాలి భర్త దుబాయ్​లో ఉన్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

పాముకాటుకు వ్యక్తి మృతి.. వైద్యుల నిర్లక్ష్యం కారణమా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.