ETV Bharat / state

సచివాలయ అభ్యర్ధనల్లో కిర్లంపూడే ప్రథమం

author img

By

Published : Jun 2, 2020, 3:27 PM IST

సచివాలయ సేవలకు సంబంధించిన అభ్యర్ధనల్లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 540 సేవలకు రాష్ట్రంలోనే అత్యధిక అభ్యర్థులు నమోదయ్యాయని ఎం​పీడీవో శ్రీ లలిత తెలిపారు.

Kirlampudi is the first in the ap state Secretariat service in east godavari district
Kirlampudi is the first in the ap state Secretariat service in east godavari district

సచివాలయ వ్యవస్థలో వివిధ సేవలకు సంబంధించిన అభ్యర్ధనల్లో... తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ప్రథమ స్టానంలో నిలిచింది. ఇళ్ల స్థలాలు, వన్ బీ, ఆదాయ ధ్రువ పత్రాలు, రేషన్ కార్డులు వంటి 540 సేవలకు... మండలంలోని 26 సచివాలయాలకు 8090 అభ్యర్ధనలు ఆన్​లైన్​లో నమోదయ్యాయి. ఇది రాష్ట్రంలోనే అధికమని ఎం​పీడీవో శ్రీ లలిత అన్నారు.

సచివాలయ వ్యవస్థలో వివిధ సేవలకు సంబంధించిన అభ్యర్ధనల్లో... తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం ప్రథమ స్టానంలో నిలిచింది. ఇళ్ల స్థలాలు, వన్ బీ, ఆదాయ ధ్రువ పత్రాలు, రేషన్ కార్డులు వంటి 540 సేవలకు... మండలంలోని 26 సచివాలయాలకు 8090 అభ్యర్ధనలు ఆన్​లైన్​లో నమోదయ్యాయి. ఇది రాష్ట్రంలోనే అధికమని ఎం​పీడీవో శ్రీ లలిత అన్నారు.

ఇదీ చదవండి: తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.