తూర్పుగోదావరి జిల్లా ఐటీడీఏ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో అట్రాసిటీ కేసులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి... సత్వరమే న్యాయం చేయాలని ఐటీడీఏ ఇన్ఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య ఆదేశించారు. డివిజన్ పరిధిలో నమోదైన కేసులపై ఆరా తీశారు.
![itda po praveen meeting with officers in east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-rjy-52-11-monitoring-mla-po-ap10024_11062020163335_1106f_1591873415_245.jpg)
ఇదీ చదవండి :