ETV Bharat / state

ఉప్పాడ చేపలరేవులో భారీ టేకుచేప లభ్యం

author img

By

Published : Feb 21, 2020, 8:42 PM IST

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారులకు ఓ భారీచేప లభ్యమైంది. వేటకు వెళ్లిన ఓ మత్స్యకార జట్టుకు 150 కిలోల భారీ టేకు చేప చిక్కింది. ఈ చేపను బోటు నుంచి ఒడ్డుకు చేర్చడానికి మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. దీన్ని వేలం వేయగా ఓ వ్యాపారి రూ.5 వేలకు కొనుగోలు చేశాడు. దీన్ని కేరళకు ఎగుమతి చేయనున్నట్లు వ్యాపారి తెలిపాడు.

heavy weight fish found in Uppada fish yard
ఉప్పాడ చేపలరేవులో భారీ టేకుచేప లభ్యం
ఉప్పాడ చేపలరేవులో భారీ టేకుచేప లభ్యం

ఉప్పాడ చేపలరేవులో భారీ టేకుచేప లభ్యం

ఇదీ చదవండి:

'ఈఎస్​ఐలో అవినీతికి పాల్పడిన ఎవరినీ వదిలిపెట్టబోం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.