ETV Bharat / state

గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి వరద

author img

By

Published : Jul 9, 2020, 3:49 PM IST

ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో గోదావరికి వరద వస్తోంది. రాజమహేంద్రవరం వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.6 అడుగుల నీటి మట్టం నమోదైంది.

heavy-floods-come-into-godavari-at-rajamahendravaram
గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి వరద

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదికి వరద క్రమంగా పెరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా నీరు చేరుకుంటోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గురువారం ఉదయం 10.6 అడుగులు నీటిమట్టం ఉండగా.. 75 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు నుంచి తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా కాల్వల ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి నదికి వరద క్రమంగా పెరుగుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు భారీగా నీరు చేరుకుంటోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గురువారం ఉదయం 10.6 అడుగులు నీటిమట్టం ఉండగా.. 75 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు నుంచి తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా కాల్వల ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదీచదవండి.

పురుగుమందుల నాణ్యత పరీక్షల్లో జాప్యం.. అన్నదాతలకు అపార నష్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.