ETV Bharat / state

ఆర్యవైశ్య సదన్ భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై హైకోర్టు స్టే

author img

By

Published : Sep 4, 2020, 4:44 PM IST

రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సదన్ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై న్యాయస్థానం స్టే విధించింది.

hearings in high court over lands
రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సేవా సదన

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సదన్ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై న్యాయస్థానం స్టే విధించింది. ఆర్య వైశ్య సదన్ కి చెందిన మొత్తం 32 ఎకరాలను ఇళ్లస్థలాలకు ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం దేవదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఆర్య వైశ్య సదన్ ఉంది.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్యవైశ్య సదన్ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిగింది. భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడంపై న్యాయస్థానం స్టే విధించింది. ఆర్య వైశ్య సదన్ కి చెందిన మొత్తం 32 ఎకరాలను ఇళ్లస్థలాలకు ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం దేవదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఆర్య వైశ్య సదన్ ఉంది.

ఇదీ చదవండి:

సీన్ రివర్స్: యువకుడిపై యువతి యాసిడ్ దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.