ETV Bharat / state

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

author img

By

Published : Sep 3, 2020, 10:24 AM IST

శాంతించినట్లే కనిపించిన గోదావరికి మళ్లీ వరద పోటెత్తుతోంది.తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

Godavari water level gradually rising at Bhadrachalam
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

తెలంగాణ భద్రాచలం వద్ద క్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ నుంచి గోదావరికి వరద కొనసాగుతోంది. భద్రాచలం వద్ద ఉ.6 గంటలకు 42.3 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణ భద్రాచలం వద్ద క్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ నుంచి గోదావరికి వరద కొనసాగుతోంది. భద్రాచలం వద్ద ఉ.6 గంటలకు 42.3 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరింది. నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: ఈ రోజు సమావేశం కానున్న మంత్రివర్గం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.