తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి నదిలో ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ధవళేశ్వరం ఆనకట్ట ప్రస్తుత నీటిమట్టం 10.5 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి డెల్టా ప్రధాన కాల్వలకు 12,600 క్యూసెక్కులు, సముద్రంలోకి 8లక్షల 27వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా వస్తోన్న వరదలతో దేవీపట్నం మండలంలోని గిరిజన గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
ఇదీ చదవండి: