ETV Bharat / state

ఇవాంజిలికల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గిరిజనులకు నిత్యావసరాల పంపిణీ

author img

By

Published : Jul 13, 2020, 1:04 PM IST

లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఇవాంజిలికల్​ మినిస్ట్రీస్​ సంఘం తమ వంతు సాయం అందించారు. కచ్చులూరు గ్రామంలో ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యంతో పాటు కూరగాయలను అందజేశారు. ఇప్పటికే అనేక గ్రామాల్లో అందజేసినట్లు తెలిపారు.

essential goods distributed by ngo to kacchuluru village tribals due to corona effect
గిరిజనులకు నిత్యావసర వస్తువులు అందించిన దాతలు

కరోనా వైరస్​ వల్ల ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు చేయూత అందించేందుకు ఇవాంజిలికల్​ మినిస్ట్రీస్​ సంఘం ప్రతినిధులు ముందుకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామంలో ఆ సంఘం ప్రతినిధులు రాజబాబు, డాక్టర్​ చిన్నం సిల్వస్టర్​ ఆధ్వర్యంలో 110 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యంతో పాటు కూరగాయలను అందజేశారు. లోతట్టు గ్రామమైన గుర్తేడు, పాతకోట గ్రామాల్లోను ఇలా పంచిపెడతామని ప్రతినిధులు తెలియజేశారు.

ఇదీ చదవండి :

కరోనా వైరస్​ వల్ల ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు చేయూత అందించేందుకు ఇవాంజిలికల్​ మినిస్ట్రీస్​ సంఘం ప్రతినిధులు ముందుకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామంలో ఆ సంఘం ప్రతినిధులు రాజబాబు, డాక్టర్​ చిన్నం సిల్వస్టర్​ ఆధ్వర్యంలో 110 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యంతో పాటు కూరగాయలను అందజేశారు. లోతట్టు గ్రామమైన గుర్తేడు, పాతకోట గ్రామాల్లోను ఇలా పంచిపెడతామని ప్రతినిధులు తెలియజేశారు.

ఇదీ చదవండి :

రెడ్ జోన్ ప్రాంతంలో నిత్యావసర సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.