ETV Bharat / state

'ఇకపై అనవసరంగా రోడ్డెక్కితే కేసులే'

author img

By

Published : Jul 6, 2020, 5:02 PM IST

అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఎస్సై సురేంద్ర హెచ్చరించారు. ముఖ్యంగా యువత కాలక్షేపం కోసం రోడ్లపైకి వస్తున్నారని... ఇకనుంచి ఇలాంటి వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

east godavari dst p.gannavarm si orders the persons who will come on road unnecessary
east godavari dst p.gannavarm si orders the persons who will come on road unnecessary

కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా అనవసరంగా రహదారుల మీదకు వస్తే కేసులు నమోదు చేస్తామని తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎస్సై సురేంద్ర హెచ్చరించారు. ప్రధానంగా యువత తిరిగితే ఎంత మాత్రం ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మెలగాలని విజ్ఞప్తి చేశారు. ముంజవరం, కటారిలంక, ముంగండ పాలెం, పి గన్నవరం తదితర గ్రామాలలో ఆయన పర్యటించి ప్రజలతో మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు.

ఇదీ చూడండి

కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా అనవసరంగా రహదారుల మీదకు వస్తే కేసులు నమోదు చేస్తామని తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం ఎస్సై సురేంద్ర హెచ్చరించారు. ప్రధానంగా యువత తిరిగితే ఎంత మాత్రం ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మెలగాలని విజ్ఞప్తి చేశారు. ముంజవరం, కటారిలంక, ముంగండ పాలెం, పి గన్నవరం తదితర గ్రామాలలో ఆయన పర్యటించి ప్రజలతో మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు.

ఇదీ చూడండి

వాటాలు కుదరకే.. ఇళ్ల స్థలాల అమ్మకం మరోసారి వాయిదా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.