ETV Bharat / state

'ఆ గ్రామానికి ఎవరూ వెళ్లొద్దు'

author img

By

Published : May 27, 2020, 7:35 PM IST

తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లలమామిడాడలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందడం చుట్టు పక్కల పల్లెల్లో కలకలం స్పష్టిస్తోంది. అతని కేసుకు అనుబంధంగా చుట్టు పక్కల గ్రామాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతూ భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి ఎవరూ వెళ్లొద్దని పలు ఊర్లలో దండోరా వేయించారు అధికారులు.

'don't go to that village'
'don't go to that village'
'ఆ గ్రామానికి ఎవరూ వెళ్లొద్దు'
తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం గొల్లలమామిడాడలో ఇటీవల కరోనా పాజిటివ్ లక్షణాలతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఆ మృతుడి కేసుకు అనుబంధంగా జిల్లాలోని పెద్దపూడి, బిక్కవోలుతో పాటు పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతూ అలజడి సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గొల్లలమామిడాడకి వెళ్లవద్దని, ఆ గ్రామం నుంచి ఎవరు వచ్చినా గ్రామవాలంటీర్లకు తెలపాలంటూ అనపర్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దండోరా వేయించారు. కొందరు యువకులు ఆ దండోరాను చిత్రీకరించి సామాాజిక మాధ్యమాల్లో పెట్టటంతో అవి వైరల్ అవుతున్నాయి. ఇదీ చదవండి

ఏడేళ్ల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స

'ఆ గ్రామానికి ఎవరూ వెళ్లొద్దు'
తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం గొల్లలమామిడాడలో ఇటీవల కరోనా పాజిటివ్ లక్షణాలతో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఆ మృతుడి కేసుకు అనుబంధంగా జిల్లాలోని పెద్దపూడి, బిక్కవోలుతో పాటు పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు పెరుగుతూ అలజడి సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గొల్లలమామిడాడకి వెళ్లవద్దని, ఆ గ్రామం నుంచి ఎవరు వచ్చినా గ్రామవాలంటీర్లకు తెలపాలంటూ అనపర్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో దండోరా వేయించారు. కొందరు యువకులు ఆ దండోరాను చిత్రీకరించి సామాాజిక మాధ్యమాల్లో పెట్టటంతో అవి వైరల్ అవుతున్నాయి. ఇదీ చదవండి

ఏడేళ్ల బాలుడికి అరుదైన శస్త్రచికిత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.