ETV Bharat / state

పేదలకు కూరగాయలు, గుడ్లు పంపిణీ

author img

By

Published : Apr 12, 2020, 8:18 PM IST

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ కఠినంగా అమలవుతోంది. ఈ నిబంధన కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు దాతలు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తమ వంతు తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

Distribution of vegetables and eggs to the poor in Ramavaram
రామవరంలో పేదలకు కూరగాయలు, గుడ్లు పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు స్థానిక తెదేపా నాయకులు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండాలని దాత జ్యోతుల నెహ్రూ అన్నారు.

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు స్థానిక తెదేపా నాయకులు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండాలని దాత జ్యోతుల నెహ్రూ అన్నారు.

ఇదీ చదవండి.

కరోనా పంజా: దేశంలో 273కు చేరిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.