ETV Bharat / state

వాడపల్లి వెంకటేశుని దర్శించుకున్న 1,564 మంది భక్తులు

author img

By

Published : Jun 27, 2020, 10:44 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం వాడపల్లి వెంకటేశుని దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. శనివారం 1,564 మంది దర్శించుకున్నారని ఆలయ ఈవో తెలిపారు.

వాడపల్లి వెంకటేశుని దర్శించుకున్న 1,564 మంది భక్తులు
వాడపల్లి వెంకటేశుని దర్శించుకున్న 1,564 మంది భక్తులు

కోనసీమ తిరుపతిగా పేరు గాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 1,564 మంది దర్శించుకున్నారు. కరోనా నిబంధనలను అనుసరించి భక్తులను ఆలయం లోపలికి అనుమతించారు. ప్రత్యేక దర్శనం ద్వారా రూ.45,300, అన్నప్రసాద విరాళం ఆదాయం రూ.12,947, కేశఖండన ద్వారా రూ.64,422 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు.

ఇదీ చూడండి..

కోనసీమ తిరుపతిగా పేరు గాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 1,564 మంది దర్శించుకున్నారు. కరోనా నిబంధనలను అనుసరించి భక్తులను ఆలయం లోపలికి అనుమతించారు. ప్రత్యేక దర్శనం ద్వారా రూ.45,300, అన్నప్రసాద విరాళం ఆదాయం రూ.12,947, కేశఖండన ద్వారా రూ.64,422 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు.

ఇదీ చూడండి..

కరోనా నుంచి కాపాడాలంటూ ఆంజనేయస్వామికి పూజలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.