ETV Bharat / state

భక్తులతో కిక్కిరిసిన అన్నవరం సత్యదేవుని ఆలయం

author img

By

Published : Nov 30, 2020, 9:45 AM IST

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కార్తిక పౌర్ణమి సందర్భంగా స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

devotees crowd in Annavaram Temple
భక్తులతో కిక్కిరిసిన అన్నవరం సత్యదేవుని ఆలయం

కార్తిక పౌర్ణమి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వ్రత మండపాలు, క్యూ లైన్​లు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

కార్తిక పౌర్ణమి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వ్రత మండపాలు, క్యూ లైన్​లు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి వ్రతాలు, సర్వదర్శనాలు ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.


ఇవీ చూడండి...

రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ వద్ద వైభవంగా లక్ష దీపోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.