ETV Bharat / state

అన్నవరం ఆలయానికి పోటెత్తిన భక్తులు

మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే వ్రతాలు, దర్శనాలు ప్రారంభించారు. వ్రత మండపాలు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

author img

By

Published : Feb 9, 2020, 5:35 PM IST

crowd of devotees at annavaram temple in east godavari
అన్నవరం దేవస్థానాని పోటెత్తిన భక్తులు
సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ

సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ

ఇదీ చదవండి:

పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ కల్యాణోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.