ETV Bharat / state

యు.కొత్తపల్లిలో 100 మందికి కరోనా పరీక్షలు

author img

By

Published : May 30, 2020, 6:01 PM IST

యు.కొత్తపల్లి మండలంలోని 100 మందికి కరోనా పరీక్షలు చేశారు. వారినుంచి సేకరించిన నమూనాలను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

యు.కొత్తపల్లిలో కరోనా పరీక్షలు నిర్వహించిన అధికారులు
యు.కొత్తపల్లిలో కరోనా పరీక్షలు నిర్వహించిన అధికారులు

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలంలో 100 మందికి కరోనా పరీక్షలు చేశారు. మండలంలోని ఆర్​ఎంపీ డాక్టర్లకు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన కార్మికులకు మండల ప్రభుత్వ వైద్య అధికారుల పర్యవేక్షణలో కొమరగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు. వీరి నుంచి సేకరించిన నమూనాలను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలంలో 100 మందికి కరోనా పరీక్షలు చేశారు. మండలంలోని ఆర్​ఎంపీ డాక్టర్లకు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన కార్మికులకు మండల ప్రభుత్వ వైద్య అధికారుల పర్యవేక్షణలో కొమరగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించారు. వీరి నుంచి సేకరించిన నమూనాలను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 70 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.