ETV Bharat / state

జిల్లాలో కరోనా ఉద్ధృతి.. 38,292కు చేరిన కేసులు

author img

By

Published : Aug 14, 2020, 10:50 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 38,292కు చేరింది. అత్యధికంగా రాజమహేంద్రవరంలో శుక్రవారం అధికంగా 207 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు కొవిడ్​ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

జిల్లాలో కరోనా ఉద్ధృతి.. 38,292కు చేరిన కేసులు
జిల్లాలో కరోనా ఉద్ధృతి.. 38,292కు చేరిన కేసులు

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 1,146 మంది వైరస్​ బారిన పడ్డారు. మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 38,292కు చేరింది. జిల్లాలో ఇప్పటివరకూ 258 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 22,260 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్​ కేసుల సంఖ్య 15,774కు చేరింది.

జిల్లాలో కేసుల వివరాలు

ప్రాంతం

కేసుల సంఖ్య
రాజమహేంద్రవరం207
కాకినాడ187
రాజమహేంద్రవరం గ్రామీణం69
అమలాపురం64
రామచంద్రాపురం, ఉప్పాడ కొత్తపల్లి45
అంబాజీపేట42
కొత్తపల్లి41
పెద్దాపురం33
కాకినాడ గ్రామీణం, పిఠాపురం 32

ఇదీ చూడండి..

ఆప్తబంధువులు.. అంత్యక్రియల్లో సాయం

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 1,146 మంది వైరస్​ బారిన పడ్డారు. మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 38,292కు చేరింది. జిల్లాలో ఇప్పటివరకూ 258 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 22,260 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్​ కేసుల సంఖ్య 15,774కు చేరింది.

జిల్లాలో కేసుల వివరాలు

ప్రాంతం

కేసుల సంఖ్య
రాజమహేంద్రవరం207
కాకినాడ187
రాజమహేంద్రవరం గ్రామీణం69
అమలాపురం64
రామచంద్రాపురం, ఉప్పాడ కొత్తపల్లి45
అంబాజీపేట42
కొత్తపల్లి41
పెద్దాపురం33
కాకినాడ గ్రామీణం, పిఠాపురం 32

ఇదీ చూడండి..

ఆప్తబంధువులు.. అంత్యక్రియల్లో సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.