ETV Bharat / state

'వ్యవసాయ చట్టాలు రైతుల కష్టాలు తీర్చడానికే' - మాలకొండయ్య తాజా వార్తలు

రైతులు స్వేచ్ఛగా పంటలు అమ్ముకునే విధంగా కేంద్రం చట్టాలు చేస్తే..కొందరు రాజకీయ నాయకులు రైతుల ముసుగులో కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి మాలకొండయ్య మండిపడ్డారు. అన్నదాతలను కష్టాల నుంచి గట్టెక్కించడానికే మోదీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారన్నారు.

'వ్యవసాయ చట్టాలు రైతుల కష్టాలు తీర్చడానికే'
'వ్యవసాయ చట్టాలు రైతుల కష్టాలు తీర్చడానికే'
author img

By

Published : Dec 20, 2020, 6:08 PM IST

అన్నదాతలను కష్టాల నుంచి గట్టెక్కించడానికే మోదీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి మాలకొండయ్య వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా వీరవరంలో ఏర్పాటు చేసిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతులు స్వేచ్ఛగా పంటలు అమ్ముకునే విధంగా కేంద్రం చట్టాలు చేస్తే..కొందరు రాజకీయ నాయకులు రైతుల ముసుగులో కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి నడిపిస్తున్న ఉద్యమం తప్ప రైతులు చేస్తున్న ఉద్యమం కాదని విమర్శించారు.

ఇదీచదవండి

అన్నదాతలను కష్టాల నుంచి గట్టెక్కించడానికే మోదీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి మాలకొండయ్య వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా వీరవరంలో ఏర్పాటు చేసిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతులు స్వేచ్ఛగా పంటలు అమ్ముకునే విధంగా కేంద్రం చట్టాలు చేస్తే..కొందరు రాజకీయ నాయకులు రైతుల ముసుగులో కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి నడిపిస్తున్న ఉద్యమం తప్ప రైతులు చేస్తున్న ఉద్యమం కాదని విమర్శించారు.

ఇదీచదవండి

28న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా: నాదెండ్ల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.