ETV Bharat / state

బాస్కెట్​ బాల్​ లీగ్​ దశలో నాలుగు రాష్ట్రాలు ముందంజ - national level basket ball games in yanam

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో జరుగుతున్న జాతీయ స్థాయి బాస్కెట్​ బాల్​ లీగ్​ దశలో నాలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి.

బాస్కెట్​ బాల్​ లీగ్​ దశలో నాలుగు రాష్ట్రాలు ముందంజ
బాస్కెట్​ బాల్​ లీగ్​ దశలో నాలుగు రాష్ట్రాలు ముందంజ
author img

By

Published : Nov 29, 2019, 10:06 AM IST

బాస్కెట్​ బాల్​ లీగ్​ దశలో నాలుగు రాష్ట్రాలు ముందంజ

తూర్పు గోదావరి జిల్లా.. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో జరుగుతున్న జాతీయ స్థాయి బాస్కెట్​ బాల్​ లీగ్​ దశ పోటీలు పూర్తయ్యాయి. 26 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా.. మధ్యప్రదేశ్​, పంజాబ్​, పుదుచ్చేరి, దిల్లీ జట్లు అధిక పాయింట్లు సాధించి నాకౌట్​ దశకు చేరుకున్నాయి.

బాస్కెట్​ బాల్​ లీగ్​ దశలో నాలుగు రాష్ట్రాలు ముందంజ

తూర్పు గోదావరి జిల్లా.. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో జరుగుతున్న జాతీయ స్థాయి బాస్కెట్​ బాల్​ లీగ్​ దశ పోటీలు పూర్తయ్యాయి. 26 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా.. మధ్యప్రదేశ్​, పంజాబ్​, పుదుచ్చేరి, దిల్లీ జట్లు అధిక పాయింట్లు సాధించి నాకౌట్​ దశకు చేరుకున్నాయి.

ఇదీ చూడండి:

షార్ట్ సర్క్యూట్​తో కారు దగ్ధం....ప్రయాణికులు క్షేమం

Intro:ap_rjy_38_28_leeg round_complet_av_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్


Body:బాస్కెట్బాల్ పోటీలు లీక్ దశ లో మధ్యప్రదేశ్.. పంజాబ్.. పుదుచ్చేరి ...ఢిల్లీ.. జట్లు రాణింపు


Conclusion:తూర్పుగోదావరి జిల్లా యానం లో జరుగుతున్న జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలు లీక్ దశ పోటీలు పూర్తయ్యాయి.. 26 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాలు 2 నవోదయ విద్యాలయ సమితి సంబంధించి జట్లు ఈ పోటీల్లో పాల్గొనగా ప్రతి జట్టు మరో రెండు జట్లతో
పోటీపడి అధిక పాయింట్లు సాధించిన మధ్యప్రదేశ్ .. పంజాబ్ .. పుదుచ్చేరి .. ఢిల్లీ జట్లు నాకౌట్ దశకు చేరుకున్నాయి.. ఢిల్లీ పుదుచ్చేరి.. పంజాబ్ కేరళ జట్ల మధ్య హోరాహోరి పోరు జరిగింది. విద్యుత్ దీపాల వెలుగుల మధ్య హిమాచల్ ప్రదేశ్ ..సిక్కిం.. జట్లు తలపడ్డాయి..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.