ETV Bharat / state

బ్యాంకు సిబ్బందిని నిర్బంధించిన ప్రజలు..! - east godavari district sbi bank news

తూర్పుగోదావరి జిల్లాలోని ఎస్​బీఐ బ్యాంకుకు వచ్చిన మహిళలతో దురుసుగా ప్రవర్తించాడు... ఓ అధికారి. గ్రామస్తులకు విషయం తెలియగా... సిబ్బందిని బ్యాంకులో నిర్బంధించారు.

bank staff has been detained by local people at east godavari district
స్థానికులతో మాట్లాడుతున్న బ్యాంకు అధికారి
author img

By

Published : Dec 10, 2019, 8:20 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంకు సిబ్బందిని నిర్బంధించిన స్థానికులు

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి స్టేట్ బ్యాంకులో... మేనేజర్ కిషోర్ బ్యాంకుకు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు, గ్రామస్తులకు చెప్పగా... వారు సిబ్బందిని నిలదీశారు. మేనేజర్ బాధ్యతారహితంగా మాట్లాడటంతో ఆగ్రహించిన గ్రామస్తులు... సిబ్బందిని నిర్బంధించి తాళాలు వేశారు. మేనేజర్ పై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో... ఉన్నతాధికారులు కలగజేసుకొని రాజీ కుదిర్చారు.

ఇదీ చదవండి: గ్రామీణ సహకార బ్యాంకు ఛైర్మన్​గా అనంతబాబు

తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంకు సిబ్బందిని నిర్బంధించిన స్థానికులు

తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం నాగులపల్లి స్టేట్ బ్యాంకులో... మేనేజర్ కిషోర్ బ్యాంకుకు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు, గ్రామస్తులకు చెప్పగా... వారు సిబ్బందిని నిలదీశారు. మేనేజర్ బాధ్యతారహితంగా మాట్లాడటంతో ఆగ్రహించిన గ్రామస్తులు... సిబ్బందిని నిర్బంధించి తాళాలు వేశారు. మేనేజర్ పై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో... ఉన్నతాధికారులు కలగజేసుకొని రాజీ కుదిర్చారు.

ఇదీ చదవండి: గ్రామీణ సహకార బ్యాంకు ఛైర్మన్​గా అనంతబాబు

Intro:బ్యాంకు కు వచ్చిన మహిళలతో దురుసుగా ప్రవర్తించినందుకు గ్రామస్తులు బ్యాంకు సిబ్బందిని బ్రాంచ్లో నిర్బంధించి తాళాలు వేశారు. తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం నాగులపల్లి స్టేట్ బ్యాంకులో శాఖ మేనేజర్ కిషోర్ తమ సమస్యల పరిష్కారం కోసం బ్యాంకు వచ్చిన మహిళలతో అసభ్యకరంగా మాట్లాడి దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు గ్రామస్తులతో చెప్పడంతో వారు బ్యాంకుకు వచ్చి సిబ్బందిని నిలదీశారు. మేనేజర్ బాధ్యతారహితంగా మాట్లాడటంతో ఆగ్రహించిన గ్రామస్తులు సిబ్బందిని నిర్బంధించి తాళాలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో మేనేజర్ పై సంబంధిత మహిళలు ఫిర్యాదు చేసే ప్రయత్నంలో పలువురు నాయకులు స్టేట్ బ్యాంకు ఉన్నతాధికారులు కలగజేసుకుని రాజీ కుదుర్చారు.

బైట్ వన్ . వడి శెట్టి నారాయణ రెడ్డి

బైట్ టు . రామ్మోహన్. స్టేట్ బ్యాంక్ డివిజన్ చీఫ్ మేనేజర్


Body:గంప రాజు పిఠాపురం


Conclusion:7995067047

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.