ETV Bharat / state

"ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడతాం"

author img

By

Published : Oct 20, 2019, 1:11 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ముంగండ పాఠశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు
ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ముంగండ ప్రభుత్వ పాఠశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాస్టిక్ నిషేధ అవగాహన సదస్సు కు విద్యార్ధుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడతామని విద్యార్ధులు ప్రతినబూనారు. ప్లాస్టిక్ నుంచి దూరంగా ఉంటామని విద్యార్ధులు పాఠశాల సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

ఇదీ చదవండి:సాగుబడిలో పంతులమ్మ సిరుల పాఠాలు...!

ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ముంగండ ప్రభుత్వ పాఠశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాస్టిక్ నిషేధ అవగాహన సదస్సు కు విద్యార్ధుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడతామని విద్యార్ధులు ప్రతినబూనారు. ప్లాస్టిక్ నుంచి దూరంగా ఉంటామని విద్యార్ధులు పాఠశాల సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

ఇదీ చదవండి:సాగుబడిలో పంతులమ్మ సిరుల పాఠాలు...!

Intro:యాంకర్ వాయిస్
తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం లోని ముంగండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ప్లాస్టిక్ భూతాన్ని సమాజం నుంచి తరిమికొట్టాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు పిలుపునిచ్చారు మనం ప్లాస్టిక్ ను వాడకుండా అ దూరంగా ఉందామని ప్రతిజ్ఞ చేశారు
రిపోర్టర్లు భగత్ సింగ్8008574229


Body:ఈనాడు ఈ టీవీ


Conclusion:ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన సదస్సు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.