తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ముంగండ ప్రభుత్వ పాఠశాలలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లాస్టిక్ నిషేధ అవగాహన సదస్సు కు విద్యార్ధుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడతామని విద్యార్ధులు ప్రతినబూనారు. ప్లాస్టిక్ నుంచి దూరంగా ఉంటామని విద్యార్ధులు పాఠశాల సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.
ఇదీ చదవండి:సాగుబడిలో పంతులమ్మ సిరుల పాఠాలు...!