పుదుచ్చేరిలో శాసన సభ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కరోనా నిబంధనలు అనుసరిస్తూ 60 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సాగుతోంది. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పర్యవేక్షించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్.. ఓటింగ్ ప్రక్రియ పరిశీలించేందుకు తీర గ్రామమైన సావిత్రినగర్కు చేరుకోగా.. అప్పటికే అక్కడ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఉన్నారు. వివాదాలు తలెత్తే అవకాశం ఉందని.. పోలీసులు అప్రమత్తమై ఎవరూ పోలింగ్ కేంద్రం పరిసరాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: