తూర్పు గోదావరి జిల్లా మండపేటలో తెదేపా కౌన్సిల్ అభ్యర్ధి ఎలుబండి సత్యవతి 26వ వార్డులో ఇంటింటికీ గుడ్లు పంపిణీ చేశారు. సుమారు 500 కుటుంబాలకు 30 చొప్పున గుడ్లు అందజేశారు. ప్రతీ ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని కోరారు. కరోనా లాక్ డౌన్లో ప్రతిఒక్కరు నిబంధనలు పాటించాలి ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: