ETV Bharat / state

'పౌష్టికాహారం తీసుకోండి.. రోగ నిరోధక శక్తి పెంచుకోండి' - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు తాజా వార్తలు

తెదేపా నాయకురాలు ఎలుబండి సత్యవతి... మండపేటలోని 26వ వార్డులో ఇంటింటికీ గుడ్లు పంపిణీ చేశారు. ప్రతీ ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని కోరారు.

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో గుడ్లు పంపిణీ
తూర్పు గోదావరి జిల్లా మండపేటలో గుడ్లు పంపిణీ
author img

By

Published : Apr 26, 2020, 2:21 PM IST

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో తెదేపా కౌన్సిల్​ అభ్యర్ధి ఎలుబండి సత్యవతి 26వ వార్డులో ఇంటింటికీ గుడ్లు పంపిణీ చేశారు. సుమారు 500 కుటుంబాలకు 30 చొప్పున గుడ్లు అందజేశారు. ప్రతీ ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని కోరారు. కరోనా లాక్ డౌన్​లో ప్రతిఒక్కరు నిబంధనలు పాటించాలి ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

తూర్పు గోదావరి జిల్లా మండపేటలో తెదేపా కౌన్సిల్​ అభ్యర్ధి ఎలుబండి సత్యవతి 26వ వార్డులో ఇంటింటికీ గుడ్లు పంపిణీ చేశారు. సుమారు 500 కుటుంబాలకు 30 చొప్పున గుడ్లు అందజేశారు. ప్రతీ ఒక్కరూ పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలని కోరారు. కరోనా లాక్ డౌన్​లో ప్రతిఒక్కరు నిబంధనలు పాటించాలి ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి:

వేగంగా జరుగుతున్న పీపీఈ సూట్ల తయారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.