ETV Bharat / state

యనమల వ్యాఖ్యలు సరికాదు: విప్ రాజా - ప్రభుత్వ విప్ దాడి శెట్టి రాజా తాజా న్యూస్

కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. కరోనాను సీఎం తెలిగ్గా తీసుకుంటున్నారంటూ తెదేపా నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం తెలిపారు.

ap government wip dhadi shetti raja
'యనమల రామకృష్ణుడు...సీఎం జగన్​ను అలా అనటం సరికాదు'
author img

By

Published : Apr 3, 2020, 7:36 PM IST

'యనమల రామకృష్ణుడు...సీఎం జగన్​ను అలా అనటం సరికాదు'

కరోనాను సీఎం జగన్ తేలిగ్గా తీసుకుంటున్నారని... తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించడం తగదని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. కరోనాను సమర్ధంగా ప్రభుత్వం ఎదుర్కొంటూ, పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని... ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుంటే దీన్ని రాజకీయం చేయాలని తెదేపా నాయకులు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది సరికాదని అభిప్రాయపడ్డారు.

'యనమల రామకృష్ణుడు...సీఎం జగన్​ను అలా అనటం సరికాదు'

కరోనాను సీఎం జగన్ తేలిగ్గా తీసుకుంటున్నారని... తెదేపా నేత యనమల రామకృష్ణుడు విమర్శించడం తగదని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. కరోనాను సమర్ధంగా ప్రభుత్వం ఎదుర్కొంటూ, పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని... ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుంటే దీన్ని రాజకీయం చేయాలని తెదేపా నాయకులు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది సరికాదని అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి:

'సీఎం జగన్..​ కరోనాపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.