ETV Bharat / state

అంతర్వేది ఆలయ ఈవోను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

author img

By

Published : Sep 8, 2020, 11:21 PM IST

Updated : Sep 9, 2020, 1:04 AM IST

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఈవో చక్రధర్​పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ పరిసరాల పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవటం తప్పిదమని ఉత్తర్వుల్లో పేర్కొంది.

anthrvedhi eo chakradarrao suspended
anthrvedhi eo chakradarrao suspended

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనలో దేవస్థానం ఈవో ఎన్​. ఎస్. చక్రధర్​పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

దేవాలయ పరిసరాల పర్యవేక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడం తప్పిదమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా విధుల నుంచి తప్పించినట్టు దేవాదాయ శాఖ స్పష్టం చేసింది.

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనలో దేవస్థానం ఈవో ఎన్​. ఎస్. చక్రధర్​పై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

దేవాలయ పరిసరాల పర్యవేక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడం తప్పిదమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా విధుల నుంచి తప్పించినట్టు దేవాదాయ శాఖ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

అంతర్వేది ఆలయ ప్రాంగణంలో రథం దగ్ధం

Last Updated : Sep 9, 2020, 1:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.