తూర్పు గోదావరి జిల్లా పడవ ప్రమాదానికి సంబంధించి.. ఓ మహిళ మృత దేహం లభ్యమైంది. సింగనపల్లి వద్ద మృతదేహాన్ని గుర్తించిన సహాయ సిబ్బంది... ఒడ్డుకు చేర్చారు. తాజా ఘటనతో.. ఇప్పటివరకూ 37 మృతదేహాలు లభ్యమైనట్టైంది. మరో 14 మంది ఆచూకీ తేలాల్సి ఉంది. 26 మంది క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం.. కుటుంబీకులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.
మరో మృతదేహం లభ్యం.. తేలని 14 మంది ఆచూకీ - గోదావరి బోటు ప్రమాదం
పడవ ప్రమాదంలో మరో మృత దేహం లభ్యమైంది. ఇంకో 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

boat
తూర్పు గోదావరి జిల్లా పడవ ప్రమాదానికి సంబంధించి.. ఓ మహిళ మృత దేహం లభ్యమైంది. సింగనపల్లి వద్ద మృతదేహాన్ని గుర్తించిన సహాయ సిబ్బంది... ఒడ్డుకు చేర్చారు. తాజా ఘటనతో.. ఇప్పటివరకూ 37 మృతదేహాలు లభ్యమైనట్టైంది. మరో 14 మంది ఆచూకీ తేలాల్సి ఉంది. 26 మంది క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం.. కుటుంబీకులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_31_22_annavaram_audit_pending_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో రూ. 16.53 కోట్లు విలువైన సుమారు178 ఆడిట్ అభ్యతరాలకు రికార్డులు మాయమయ్యాయి. ఇవన్నీ 2002 సమత్సరంకు ముందువి కావడం విశేషం. దేవస్థానానికి సంబంధించి 1989-2018 మధ్య సుమారు రూ. 58.56 కోట్ల విలువైన 482 అభ్యంతరాలు పెండింగులో ఉన్నాయని ఇటీవల అధికారులు గుర్తించారు. ఇందులో 2002కు ముందు దేవస్థానం రికార్డులు ఎక్కడ సక్రమంగా లేకపోవడం గమనార్హం. అయితే దేవస్థానం లో కూడా అనేక ప్రధాన దస్త్రాలు భద్రపర్చే సక్రమమైన వ్యవస్థ లేకపోవడం మరో విశేషం.
Conclusion:ఓవర్...
Body:ap_rjy_31_22_annavaram_audit_pending_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో రూ. 16.53 కోట్లు విలువైన సుమారు178 ఆడిట్ అభ్యతరాలకు రికార్డులు మాయమయ్యాయి. ఇవన్నీ 2002 సమత్సరంకు ముందువి కావడం విశేషం. దేవస్థానానికి సంబంధించి 1989-2018 మధ్య సుమారు రూ. 58.56 కోట్ల విలువైన 482 అభ్యంతరాలు పెండింగులో ఉన్నాయని ఇటీవల అధికారులు గుర్తించారు. ఇందులో 2002కు ముందు దేవస్థానం రికార్డులు ఎక్కడ సక్రమంగా లేకపోవడం గమనార్హం. అయితే దేవస్థానం లో కూడా అనేక ప్రధాన దస్త్రాలు భద్రపర్చే సక్రమమైన వ్యవస్థ లేకపోవడం మరో విశేషం.
Conclusion:ఓవర్...
Last Updated : Sep 22, 2019, 12:06 PM IST