ETV Bharat / state

కరోనా నియంత్రణకు అధికారుల విస్తృత చర్యలు

author img

By

Published : Jul 14, 2020, 2:24 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రమాదాన్ని నివారించేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలంతా కరోనా నియంత్రణ చర్యలకు సహకరించాలని కలెక్టర్ మురళీధర్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.

actions of the authorities to control the corona
కరోనాను నియంత్రించేందుకు అధికారుల చర్యలు

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అధికారులు జాగ్రత్త చర్యలను మరింత ముమ్మరం చేశారు. కాకినాడ నగరం, గ్రామీణ మండలం, రాజమహేంద్రవరం మండలాలతో పాటు కోనసీమలోను ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు.

రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో.. ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయలను మాత్రం నిబంధనల మేరకు అనుమతించారు. ప్రజలంతా కరోనా నియంత్రణ చర్యలకు సహకరించాలని కలెక్టర్ మురళీధర్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అధికారులు జాగ్రత్త చర్యలను మరింత ముమ్మరం చేశారు. కాకినాడ నగరం, గ్రామీణ మండలం, రాజమహేంద్రవరం మండలాలతో పాటు కోనసీమలోను ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు.

రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో.. ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయలను మాత్రం నిబంధనల మేరకు అనుమతించారు. ప్రజలంతా కరోనా నియంత్రణ చర్యలకు సహకరించాలని కలెక్టర్ మురళీధర్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

మాజీమంత్రి అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.