ETV Bharat / state

'ఇంట్లోనే మనం.. కరోనా ఖననం'

author img

By

Published : Apr 18, 2020, 4:59 PM IST

కరోనాపై పోలీసులు పలు పద్దతుల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కరోనా బొమ్మను ఏర్పాటు చేశారు.

A corona doll was set up by police in Amalapuram
అమలాపురంలో కరోనా బొమ్మ

కరోనా బొమ్మలను ఏర్పాటుచేసి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సందేశాత్మకంగా కరోనా బొమ్మను పోలీసులు ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మనమంతా ఇళ్లకే పరిమితం కావాలని చెప్పారు. మనం ఇంటికే పరిమితం అయితే.. కరోనాను ఖననం చేసినట్టే అని సందేశం పంచారు.

ఇదీ చూడండి:

కరోనా బొమ్మలను ఏర్పాటుచేసి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సందేశాత్మకంగా కరోనా బొమ్మను పోలీసులు ఏర్పాటు చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మనమంతా ఇళ్లకే పరిమితం కావాలని చెప్పారు. మనం ఇంటికే పరిమితం అయితే.. కరోనాను ఖననం చేసినట్టే అని సందేశం పంచారు.

ఇదీ చూడండి:

'కరోనా లెక్కల్లోనూ అంకెల గారడీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.