ETV Bharat / state

నాటు పడవపై మద్యం రవాణా.. 9 మంది అరెస్ట్

నాటు పడవపై మద్యాన్ని తరలిస్తున్న తొమ్మిది మందిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 397 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Oct 18, 2020, 6:47 PM IST

illegally transporting liquor
illegally transporting liquor

తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామ సమీపంలో నాటు పడవపై అక్రమ మద్యం తరలిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.39 వేల విలువైన 397 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా.. అక్రమంగా మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని అమలాపురం డీఎస్పీ మషూద్ బాషా హెచ్చరించారు. తాజా ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామ సమీపంలో నాటు పడవపై అక్రమ మద్యం తరలిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.39 వేల విలువైన 397 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా.. అక్రమంగా మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని అమలాపురం డీఎస్పీ మషూద్ బాషా హెచ్చరించారు. తాజా ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

రైతన్న ఆలోచన అదిరింది... పంట ఒడ్డుకు చేరింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.