ETV Bharat / state

దేవిపట్నం వద్ద ఐదు మృతదేహాలు లభ్యం

కచ్చులూరు బోటు ప్రమాదంలో ఇవాళ 5 మృతదేహాలను వెలికితీశారు. దేవీపట్నం మండలంలోనే ఈ 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. వాటిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వాటిని కుటుంబ సభ్యులు గుర్తించారు.

author img

By

Published : Sep 18, 2019, 3:42 PM IST

Updated : Sep 18, 2019, 4:19 PM IST

దేవిపట్నం వద్ద 5మృతదేహాలు లభ్యం
దేవీపట్నం వద్ద 5 మృతదేహాలు లభ్యం

బోటు ప్రమాదానికి సంబంధించి వెలికి తీసిన మరో ఐదు మృతదేహాలను అధికారులు గుర్తించారు. విశాఖలో నివాసముంటున్న కర్నూలు జిల్లా నంద్యాలవాసి మహేశ్వరరెడ్డి, తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌జిల్లా కొడిపికొండ గ్రామానికి చెందిన బస్కి రాజేంద్రప్రసాద్‌... పశ్చిమగోదావరి అప్పనవీడు గ్రామానికి చెందిన నడకుదురు శ్రీనివాస్‌ (21).. హైద్రాబాద్‌ టోలిచౌక్‌కు చెందిన మహమ్మద్‌ తాలిబ్‌ పటేల్‌, విశాఖ జిల్లా అనకాపల్లి గోపాలపురానికి చెందిన పెద్దిరెడ్ల దాలమ్మగా తేల్చారు. మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.

దేవీపట్నం వద్ద 5 మృతదేహాలు లభ్యం

బోటు ప్రమాదానికి సంబంధించి వెలికి తీసిన మరో ఐదు మృతదేహాలను అధికారులు గుర్తించారు. విశాఖలో నివాసముంటున్న కర్నూలు జిల్లా నంద్యాలవాసి మహేశ్వరరెడ్డి, తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌జిల్లా కొడిపికొండ గ్రామానికి చెందిన బస్కి రాజేంద్రప్రసాద్‌... పశ్చిమగోదావరి అప్పనవీడు గ్రామానికి చెందిన నడకుదురు శ్రీనివాస్‌ (21).. హైద్రాబాద్‌ టోలిచౌక్‌కు చెందిన మహమ్మద్‌ తాలిబ్‌ పటేల్‌, విశాఖ జిల్లా అనకాపల్లి గోపాలపురానికి చెందిన పెద్దిరెడ్ల దాలమ్మగా తేల్చారు. మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఇదీ చూడండి

కచ్చులూరు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన నిపుణుల బృందం

Intro:333


Body:777


Conclusion:కడప జిల్లా లో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. నిన్న లక్షా 20 వేల క్యూసెక్కుల ఉన్న నీటి ఈరోజు ఉదయం 10 గంటల సమయానికి లక్షా ఇరవై ఒక్క వేల 250 క్యూసెక్కులకు పెరిగింది . సిద్ధవటం వద్ద పెన్నా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. నదిలోనికి ఎవరు దిగకూడదు నే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదీ తీర పరివాహక ప్రాంతాలలో ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు . వల్లూరు మండలం చెరువు కింద పల్లి, బాలు గారి పల్లె భాకరా పురం ,పొట్లూరు ,చింతల పత్తూరు, చెన్నూరు మండలం కుక్కె రాయపల్లి, ఓబుల పల్లి ,బల సింగయ్య పల్లె సిద్ధవటం మండలం వన్ తాటిపల్లి గ్రామాలు నదీ పరివాహక ప్రాంతాలలో ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
Last Updated : Sep 18, 2019, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.