ETV Bharat / state

రెండు రోజుల్లో నిశ్చితార్థం.. షాకిచ్చిన యువతి

రెండు రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకుని ఓ యువతి ఇంట్లోంచి పారిపోయింది. నగదు బంగారంతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మిట్టపాళ్యంలో చోటుచేసుకుంది.

author img

By

Published : Jun 15, 2021, 10:00 PM IST

women missing
ఇంట్లోంచి పారిపోయిన యువతి

రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉండగా.. ఓ యువతి ఇంట్లో నుంచి అదృశ్యమైంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మిట్టపాళ్యంలో జరిగింది. గ్రామానికి చెందిన యువతికి తల్లిదండ్రులు గురువారం(17-06-2021)న నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఇంతలోనే యువతి ఇంట్లో ఉన్న రూ.4 లక్షలు, వంద గ్రాముల బంగారంతో పరారైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చంద్రగిరి పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రెండు రోజుల్లో నిశ్చితార్థం ఉండగా.. ఓ యువతి ఇంట్లో నుంచి అదృశ్యమైంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మిట్టపాళ్యంలో జరిగింది. గ్రామానికి చెందిన యువతికి తల్లిదండ్రులు గురువారం(17-06-2021)న నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఇంతలోనే యువతి ఇంట్లో ఉన్న రూ.4 లక్షలు, వంద గ్రాముల బంగారంతో పరారైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చంద్రగిరి పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రఘువీరారెడ్డికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు

కరోనా టీకాతో దేశంలో తొలి మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.