ETV Bharat / state

శ్రీవారి సేవలో శారదాపీఠం ఉత్తరాధికారి, 26 మంది ట్రైనీ ఐపీఎస్​లు

author img

By

Published : Apr 1, 2021, 11:26 AM IST

తిరుమల శ్రీవారి సేవలో విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి, 2019 బ్యాచ్‌ 26 మంది ట్రైనీ ఐపీఎస్​లు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు.

visakha saradapeetam uttaradikari  and 26 trainee IPS officers visited tirumala
శ్రీవారి సేవలో శారదాపీఠం ఉత్తరాధికారి, 26 మంది ట్రైనీ ఐపీఎస్​లు

తిరుమల శ్రీవారిని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. నైవేథ్యం ఘంట సమయంలో ఆలయానికి చేరుకున్న స్వాత్మానందేంద్రకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 2019 బ్యాచ్‌ ట్రైనీ ఐపీఎస్​లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా తిరుమల భద్రతా వ్యవహారాలను తెలుసుకునేందుకు వచ్చిన 26 మంది ట్రైనీ ఐపీఎస్‌లు స్వామివారి ఆశీస్సులను పొందారు.

తిరుమల శ్రీవారిని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. నైవేథ్యం ఘంట సమయంలో ఆలయానికి చేరుకున్న స్వాత్మానందేంద్రకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 2019 బ్యాచ్‌ ట్రైనీ ఐపీఎస్​లు స్వామివారి సేవలో పాల్గొన్నారు. శిక్షణలో భాగంగా తిరుమల భద్రతా వ్యవహారాలను తెలుసుకునేందుకు వచ్చిన 26 మంది ట్రైనీ ఐపీఎస్‌లు స్వామివారి ఆశీస్సులను పొందారు.

ఇదీ చూడండి. పెరుగుతున్న కరోనా తీవ్రత.. తితిదే అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.