ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

author img

By

Published : Mar 14, 2021, 11:03 AM IST

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మాజీ కేంద్ర మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి శ్రీవారని దర్శించుకున్నారు.

vip's at tirumala darshan
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మాజీ కేంద్ర మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనాంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ప్రముఖులకు తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మాజీ కేంద్ర మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనాంతరం ఆలయ రంగనాయకుల మండపంలో ప్రముఖులకు తితిదే అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి: పేద, మధ్య తరగతులపై ధరల భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.