ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

author img

By

Published : Aug 4, 2021, 9:50 AM IST

తిరుమ‌ల శ్రీ‌వారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ప్రభుత్వ చీఫ్​విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, దువ్వాడ శ్రీనివాస్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.

VIPS_AT_DARSHAN
శ్రీ‌వారి సేవలో ప్రభుత్వ చీఫ్​విప్ శ్రీకాంత్ రెడ్డి

తిరుమ‌ల శ్రీ‌వారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కుటంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, దువ్వాడ శ్రీనివాస్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమ‌ల శ్రీ‌వారిని నేడు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కుటంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, దువ్వాడ శ్రీనివాస్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు తితిదే ఆధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:

సమాచారం లీక్ చేస్తున్నారని.. ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.