ETV Bharat / state

శ్రీ వారి మెట్ల మార్గం తిరిగి ప్రారంభం

author img

By

Published : Nov 5, 2020, 7:53 AM IST

కరోనా మహమ్మారి ప్రభావంతో నిలిపివేసిన శ్రీ వారి మెట్ల మార్గం తిరిగి నేటి నుంచి ప్రారంభం అయింది.మొక్కులున్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ మార్గానికి అనుమతి ఇచ్చినట్లు తితిదే ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

Ttd   reopened  Shree's stairway
శ్రీ వారి మెట్ల మార్గం తిరిగి ప్రారంభం

కొవిడ్ కారణంగా మూసి వేసిన శ్రీ వారి మెట్ల మార్గాన్ని తితిదే ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభించింది. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 4గంటలవరకూ మాత్రమే భక్తులను ఈ మార్గం ద్వారా తిరుమల చేరుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తితిదే ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పనులు జరుగుతుండటంతో మధ్యాహ్నం రెండు గంటల వరకే ఆ మార్గాన్ని తెరిచి ఉంచుతామని అన్నారు. మొక్కులున్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా శ్రీవారి మెట్టు మార్గాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈవో స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ....

కొవిడ్ కారణంగా మూసి వేసిన శ్రీ వారి మెట్ల మార్గాన్ని తితిదే ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభించింది. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 4గంటలవరకూ మాత్రమే భక్తులను ఈ మార్గం ద్వారా తిరుమల చేరుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తితిదే ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పనులు జరుగుతుండటంతో మధ్యాహ్నం రెండు గంటల వరకే ఆ మార్గాన్ని తెరిచి ఉంచుతామని అన్నారు. మొక్కులున్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా శ్రీవారి మెట్టు మార్గాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈవో స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ....

కోస్తే కాదు.. చూస్తేనే కన్నీళ్లు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.