ETV Bharat / state

తితిదే కళ్యాణకట్టను పరిశీలించిన నూతన ఈవో జవహర్​రెడ్డి

author img

By

Published : Oct 19, 2020, 5:16 PM IST

తితిదే కళ్యాణక ట్టను తితిదే నూతన ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

TTD New WO Jawahar Reddy examining Kalyanakatta in thirumala
తితిదే కళ్యాణకట్టను పరిశీలించిన నూతన ఈవో జవహర్​రెడ్డి

తిరుమలలోని కళ్యాణకట్టను తితిదే ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు తితిదే చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా... క్షురకులు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆరా తీశారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

దసరా కానుకగా బాలయ్య 'నర్తనశాల' విడుదల

తిరుమలలోని కళ్యాణకట్టను తితిదే ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు తితిదే చేస్తున్న ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా... క్షురకులు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆరా తీశారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

దసరా కానుకగా బాలయ్య 'నర్తనశాల' విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.