ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

author img

By

Published : May 1, 2021, 9:40 PM IST

విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చెల్లూరులో జరిగింది. పొలంలో నడుస్తుండగా మోటర్​ విద్యుత్​ తీగలు తగిలి మృత్యువాత పడ్డాడు. స్థానికులు అతణ్ని ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.

The young man died of short circuit
విద్యుదాఘాతంతో యువకుడు మృతి

విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చెల్లూరులో జరిగింది. గ్రామానికి చెందిన సతీశ్​(30) పొలాల్లో నడిచి వెళ్తుండగా ట్రాన్స్​ఫార్మర్ నుంచి మోటార్​కి వెళ్లే విద్యుత్ తీగలు తగిలి సృహ తప్పి పడిపోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు.. సతీశ్​ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు వివరించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండి:

విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చెల్లూరులో జరిగింది. గ్రామానికి చెందిన సతీశ్​(30) పొలాల్లో నడిచి వెళ్తుండగా ట్రాన్స్​ఫార్మర్ నుంచి మోటార్​కి వెళ్లే విద్యుత్ తీగలు తగిలి సృహ తప్పి పడిపోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు.. సతీశ్​ను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు స్థానికులు వివరించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండి:

నలుగురు కొవిడ్​ రోగులు మృతి.. ఆక్సిజన్​ అందకనే అంటున్న బంధువులు!

అమ్మ, నాన్నను కోల్పోయినా.. సేవకే ఆమె ప్రాధాన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.