ETV Bharat / state

మున్సిపల్​ కార్మికుల సన్మానం.. భౌతిక దూరమే సన్మార్గం - tirupathi muncipal workers news update

తిరుపతిలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా విధులు నిర్వహించిన మున్సిపల్​ సిబ్బందిని లయన్స్​ క్లబ్​ సంస్థ సభ్యులు సన్మానించారు. భౌతిక దూరం పాటిస్తూనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంస్థ సభ్యులు సత్యప్రకాష్​ తెలిపారు.

Municipal Workers at tirupathi
మున్సిపల్​ కార్మికుల సన్మానం
author img

By

Published : Apr 29, 2020, 10:13 AM IST

Municipal Workers at tirupathi
మున్సిపల్​ కార్మికుల సన్మానం

దాతల సహకారంతో.. పట్టణంలో గత నెల రోజుల్లో 2 లక్షల 30 వేల లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారి చేసినట్లు లయన్స్‌ సర్వీసు కేంద్రం సంస్థ సభ్యులు సత్యప్రకాష్‌ తెలిపారు. ద్రావణాన్ని పిచికారి చేసిన మున్సిపల్‌ సిబ్బందిని పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపం సమీపంలో మంగళవారం సన్మానించారు.

ఇవీ చూడండి...

తిరుపతిలో ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ

Municipal Workers at tirupathi
మున్సిపల్​ కార్మికుల సన్మానం

దాతల సహకారంతో.. పట్టణంలో గత నెల రోజుల్లో 2 లక్షల 30 వేల లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారి చేసినట్లు లయన్స్‌ సర్వీసు కేంద్రం సంస్థ సభ్యులు సత్యప్రకాష్‌ తెలిపారు. ద్రావణాన్ని పిచికారి చేసిన మున్సిపల్‌ సిబ్బందిని పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపం సమీపంలో మంగళవారం సన్మానించారు.

ఇవీ చూడండి...

తిరుపతిలో ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.