ETV Bharat / state

శ్రీవారి సేవలో తెలంగాణ నేతలు

author img

By

Published : Jan 1, 2020, 3:57 PM IST

తిరుమల శ్రీవారిని తెలంగాణ ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

batti vikramarka, mla komati reddy rajagopal reddy at tirumala
శ్రీవారి సేవలో తెలంగాణ నేతలు
శ్రీవారి సేవలో తెలంగాణ నేతలు

శ్రీవారి సేవలో తెలంగాణ నేతలు

ఇవీ చూడండి...

తిరుమల నుంచి అమరావతికి పాదయాత్ర చేస్తా: పరిపూర్ణానంద

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.