ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో తలసాని శ్రీనివాస్​యాదవ్​

author img

By

Published : Feb 27, 2020, 6:10 PM IST

చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దర్శించుకున్నారు. తిరుమలలో జరిగిన వివాహ వేడుకకు ఆయన హాజరై వదూవరులను ఆశీర్వదించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారి మూలమూర్తిని దర్శించుకున్నారు. ఏపీలో పరిపాలన ఏవిధంగా జరుగుతుందో తెలియాలంటే కొంత సమయం వేచి చూడాలన్నారు. మూడు రాజధానుల అంశంపై ప్రజలు అభిప్రాయమే ముఖ్యమన్నారు.

telangana minister Thalassani Srinivas
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణా మంత్రి తలసాని
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణా మంత్రి తలసాని

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణా మంత్రి తలసాని

ఇవీ చూడండి...

'భక్తులకు అధిక ధరలకు విక్రయించకండి.. స్నేహంగా ఉండండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.